విజయవాడలో సినిమా హాల్స్ సహా అన్నీ బంద్

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి, ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేసే నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లా పరిషత్ చైర్మన్ కే నాగేశ్వరరావు, 49 మంది జెడ్పీటీసీ, ఇరువురు కో-ఆప్షన్ సభ్యులు గురువారం తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ విషయాన్ని పునరాలోచించకపోతే పార్టీలకతీతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పార్టీలకతీతంగా నేతలు బంద్లో పాల్గొంటున్నారు. గుంటూరు మిర్చియార్డులో వ్యాపారస్థులు కొనుగోళ్లు నిలిపివేశారు. మాచార్లలో రిలయన్స్ పెట్రోల్ బంకు అద్దాలను, ఆందోళనకారుల ధ్వంసం చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు జేఏసీగా ఏర్పడి సమైక్యాంధ్ర పిలుపునిచ్చారు. విద్యార్థులు జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కమ్మంపాడు వద్ద రాస్తారోకో నిర్వహిస్తున్న 30 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications