జబ్రాల్టర్
సుందరి
ఈసారి
ప్రపంచ
సుందరి
కిరీటం
ఎత్తుకుపోయింది.
మిస్
జిబ్రాల్టర్
కియానే
ఆల్డోరినో
2009
సంవత్సరానికి
గాను
ఈ
అవార్డును
గెలుచుకుంది.
22
ఏళ్ల
కియానే
హెచ్ఆర్
శాఖలో
క్లర్కుగా
పనిచేస్తోంది.
మిస్
ఇండియా
వరల్డ్
పూజా
చోప్రా
సహా
మొత్తం
112
దేశాల
సుందరీమణులు
పాల్గొన్న
ఈ
పోటీలో
111
మంది
సుందరీమణులని
తలదన్ని
ఈమె
ఈ
టైటిల్
గెలుచుకుంది.
రెండోస్థానంలో
మిస్
మెక్సికో
పెర్లా
బెల్ట్రాన్,
మూడో
స్థానంలో
మిస్
దక్షిణాఫ్రికా
టటుమ్
కెష్వర్
నిలిచారు.
చివరి
రౌండులో
ఏడుగురు
పోటీపడ్డారు.
దక్షిణాఫ్రికా
రాజధాని
జొహాన్నెస్బెర్గ్లో
జరిగిన
ఈ
వేడుకలలో
జడ్జిగా
పాల్గొనేందుకు
మాజీ
మిస్వరల్డ్,
బాలీవుడ్
బ్యూటీ
ప్రియాంకా
చోప్రా
కూడా
వెళ్లింది.
కంగ్రాట్స్
కియానే
ఆల్టోరినో..
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Sunday, December 13, 2009, 14:35 [IST]