22 జిల్లాలకు తల్లి హైదరాబాద్: లగడపాటి

ఆంధ్రప్రదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు దేశాన్ని కలచివేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయుడిగా తాను ఎంతో బాధపడుతున్నానన్నారు. "భారత్ని విడగొట్టొద్దు, కలసి ఉందాం'' అన్న మహాత్ముని మాటలు ఒకసారి గుర్తు చేసుకుందామన్నారు. కలిసి ఉండాలనే ఆలోచన ప్రతిజిల్లా వారికి ఉందని, కొన్ని శక్తుల వల్ల ఆందోళనలు మొదలయ్యాయన్నారు. కొందరు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు.
జలదోపిడీ అనేది వాస్తవం కాదన్నారు. పోలవరం, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం ఎంపిలందరం కలసికట్టుగా పోరాడి సాధించుకుందామని చెప్పారు. తెలంగాణ కోసం ప్రక్రియ మొదలవుతుందని యుపిఏ ప్రభుత్వం ప్రకటించిందని, కాంగ్రెస్ పార్టీ కాదని ఆయన వివరించారు. శాసనసభలో తెలంగాణపై తీర్మానం ప్రవేశపెడితే 294 మంది శాసనసభ్యులలో 225 మంది వ్యతిరేకిస్తారని చెప్పారు. రాజీనామా చేసిన శాసనసభ్యులందరూ ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. శాసనసభ్యులందరూ సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చే శారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఉద్యమంలో తానూ భాగస్వామినవుతానని చెప్పారు. తన రాజీనామా వ్యక్తిగతమని, తన వైఖరి రేపు మీడియాకు చెపుతానని అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్యపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications