విశాఖపట్నం జిల్లాలో ఉద్యమం తీవ్రం: ఎంపీ సబ్బం

సమస్య సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తమ అభిప్రాయాలను అధిష్ఠానానికి వినిపించడం మినహా ఎలాంటి వ్యతిరేక ప్రకటనలు చేయలేదన్నారు. సీఎంను కలిసేందుకు హైదరాబాద్కు వస్తేనే ఇంతటి ఉద్రిక్తతలకు రాజేసిన వ్యక్తుల తీరును చూస్తుంటే మున్ముందు ఇంకెలా వ్యవహరిస్తారో నన్న ఆందోళన కనిపిస్తోందని అన్నారు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. చోడవరంలో అలపక్ష నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. లగడపాటి అరెస్ట్కు నిరసనగా గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామస్తుల రాస్తారో చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అలపక్ష నేతలు రాస్తారోకోకు దిగారు. ఎస్కేయూ విద్యార్థుల అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. తిరుపతిలోనూ విద్యార్థులు నిరసనలకు దిగారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications