తీర్మానం పెట్టకపోతే దీక్ష: లగడపాటి

ఆ మేరకు రాజగోపాల్ ముఖ్యమంత్రి కె. రోశయ్యకు ఒక లేఖ రాశారు. అనంతరం ఆ లేఖను ఆయన పత్రికలకు విడుదల చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశమంతా చాటడానికి, రాష్ట్ర ప్రజలందరూ ఏకంగా ఉన్నారనే సమైక్యనినాదం శాసనసభలో మారు మోగడానికి తీర్మానం వెంటనే ప్రతిపాదించడం అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications