సిఎంగా రోశయ్య రాజీనామా చేయరు: మొయిలీ

కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల్లో వెల్లువెత్తిన నిరసనతో కాంగ్రెసు పార్టీ అధిష్టానంలో కదలిక వచ్చింది. దీంతో రాష్ట్రానికి కాంగ్రెసు అధిష్టానం దూతను పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి దూత వస్తాడని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి హైదరాబాదులో చెప్పారు.












Click it and Unblock the Notifications