ఆంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక పోలీసు ఉన్నతాధికారులు

రాయలసీమ ప్రాంతానికి సీఐడీ విభాగం అదనపు డీజీ శివనారాయణను, శ్రీకాకుళం నుంచి పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వరకూ ఉన్న ఉన్న కోస్తాంధ్ర ప్రాంతానికి అదనపు డీజీపీ కోడే దుర్గాప్రసాద్ను నియమించినట్లు తెలిసింది. ఈ అధికారులిద్దరూ రాజధానిలోనే ఉండి శాంతిభద్రతల పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, సూచనలు, ప్రణాళికలు రచిస్తారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటన అనంతరం కోస్తాంధ్ర, రాయలసీమల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications