వైయస్ జగన్ టిడిపితో కలిశారు: సర్వే

తెలుగుదేశం పార్టీతో కలిసి తమ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని జగన్ ప్రయత్నించారని సర్వే అన్నారు. జగన్ వ్యవహార శైలి వల్ల తాము బాధ పడ్డామని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. తమకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై ఆప్యాయత, ప్రేమ ఉన్నాయని, జగన్ ఆ రకంగా వ్యవహరించడం తమకు బాధ కలిగించిందని ఆయన అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని తాము కోరుకున్నామని, కానీ తాము ప్రత్యేక తెలంగాణను కోరుకుంటున్నామని భువనగిరి పార్లమెంటు సభ్యుడు రాజగోపాల్ రెడ్డి అన్నారు. జగన్ కావాలని అలా చేసి ఉండరని ఆయన సమర్థించే ప్రయత్నం చేశారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications