విశాఖ జిల్లాలో సమైక్య ఆంధ్ర ఉద్యమం ఉధృతం

కాంగ్రెస్ పార్టీ ముందుగా నిర్ణయించిన ప్రకారం జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో సోమవారం నుంచి రిలేనిరాహార దీక్షా శిబిరాలకు శ్రీకారం చుట్టింది. అదేసమయంలో టీడీపీ మండల కేంద్రాల్లో రాస్తారోకో, నిరసనలకు దిగింది.
రోజురోజుకు ఉధృతమవుతున్న ఈ ఉద్యమానికి వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నది. సోమవారం పలుప్రాంతాలకు చెందిన లాయర్లు, విద్యార్థులు అవిభాజ్య ఆంధ్రాకు అనుకూలంగా రోడ్డెక్కి, నిరశనలకు దిగడం జరిగింది.
సోమవారం మన్యంలో తలపెట్టిన అఖిల పక్షం బంద్ ప్రశాంతంగా జరిగింది. రానున్నరోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీలు ప్రత్యేక వ్యూహాలతో సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో చోటుచేసుకుంటన్న వరస పరిణామాలతో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్నది.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications