రామోజీరావు స్వగ్రామంలో సమైక్య ఉద్యమం తీవ్రం

కార్యక్రమంలో జడ్పీటీసీ పొట్లూరి హనుమంతరావు, ఎంపీపీ విఆర్ ప్రసాద్, డీసీసీ ఉపాధ్యక్షుడు కొడాలి జగన్మోహనరావు, రాజబోయిన కోటయ్య, ఎంపీటీసీల సంఘం కార్యదర్శి నామా వెంకటేశ్వరరావు, దేశం నాయకులు సూరపనేని సురేంద్రబాబు, సర్పంచ్ మత్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అఖిలపక్షం ఆధ్వర్యంలో పెదపారు పూడి ఆర్ అండ్ బి రహదారిపై రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. ఎంపీ రాజగోపాల్ అరెస్టుకు నిరస నగా రాస్తారోకో చేసి కేసీఆర్ దిష్టిబొ మ్మను దహనం చేశారు. జడ్పీటీసీ పొట్లూరి హనుమంతరావు, ఎంపీపీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
యలమర్రు నాలుగు రోడ్ల కూడలిలో 500 మంది విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. తొలుత సోనియాగాంధీ, చిదంబరం, కేసీఆర్ దిష్టిబొమ్మలను గ్రామంలో ఊరేగించి దహనం చేశారు. కార్యక్రమంలో బొప్పన రమేష్చౌదరి, కుమార్స్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications