మాకు సానుకూల ప్రకటన వస్తుంది: జెసి దివాకర్ రెడ్డి

ఢిల్లీ లాబీయింగ్ తమకు సంతృప్తినిచ్చిందని, పార్టీ అధిష్టానం ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం పూర్తిగా జరిగిపోయింది, పంపకాల వ్యవహారం మాత్రమే మిగిలి ఉందనే అభిప్రాయం చిదంబరం ప్రకటన వల్ల అర్థం చేసుకున్నారని, దాంతో ఆందోళన పెల్లుబుకిందని, తాము ఇక్కడికి వచ్చిన తర్వాత అది కాదని తెలిసిందని ఆయన అన్నారు. అందరి మనోభావాలు తెలుసుకున్న తర్వాతనే రాష్ట్ర విభజన ముందుకు సాగుతుందనేది తమకు అర్థమైందని, రాష్ట్ర విభజనకు తప్పకుండా శాసనసభ తీర్మానం కూడా అవసరమని ఆయన అన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications