సినిమాలకు ప్రాంతీయతత్వం వద్దు: చిరంజీవి

సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురం ఆస్పత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న తెలుగుదేశం శాసనసభ్యులను ఆయన పరామర్శించారు. తాడిపత్రి ప్రజారాజ్యం నేత పైలా నరసింహయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనకు చిరంజీవి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. తెలుగుదేశం శాసనసభ్యులు పల్లె రఘునాథ రెడ్డి, పరిటాల సునీత, బికె పార్థసారథి, ఆ పార్టీ నాయకులు వరదాపురం సూరి, మహాలక్ష్మి, ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షుడ చవ్వా రాజశేఖర రెడ్డిలను ఆయన పరామర్శించారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications