లగడపాటి రాజగోపాల్ దీక్షలోనే ఉన్నారు: జెసి

లగడపాటి రాజగోపాల్ విషయం ఇప్పటికే ముఖ్యమంత్రికి తెలిసి ఉంటుందని ఆయన చెప్పారు. లగడపాటి ఆరోగ్యం సంతృప్తికరంగానే ఉందని ఆయన చెప్పారు. లగడపాటి రాజగోపాల్ అలసిపోయి పడుకున్నారని, తాను లగడపాటితో మాట్లాడలేకపోయానని ఆయన చెప్పారు. తాను వైద్యులతో మాట్లాడినట్లు, లగడపాటిని కదిలించవద్దని వారు చెప్పినట్లు ఆయన అన్నారు. కాగా, రాజగోపాల్ నిమ్స్ లో చేరడంతో తెలంగాణ అనుకూలవర్గాలు ధర్నాకు దిగాయి. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications