బెజవాడ పోలీసు కమిషనర్ పై సస్పెన్షన్

పూర్తి సంఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని, ఆ విచారణ నివేదిక ఆధారంగా రాజగోపాల్ సహా మిగతావారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. రాజగోపాల్ పై కేసు నమోదైనట్లు తెలిపారు. నిమ్స్ కు తరలించాలని రాజగోపాల్ కోరుతున్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి, దేవినేని ఉమా మహేశ్వర రావు తదితరులు కూడా నిమ్స్ కు తరలించాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. ఎవరినీ ప్రభుత్వం సహించబోమని ఆయన చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తామని అనుకుంటే సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణలో పరిస్థితి మెరుగుపడిందని, ఈ స్థితిలో సీమాంధ్రలోని ఉద్యమాన్ని తిరిగి వారిని హైదరాబాదుకు తరలించడం ద్వారా పెంచదలుచుకోలేదని ఆయన అన్నారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications