రాజీనామాలపై స్పీకర్ పై ఒత్తిడి: నాగం

జెఎసిలోకి తమను కాంగ్రెసు పార్టీ కూడా ఆహ్వానించిందని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ కార్యక్రమాలన్నీ శాంతియుతంగానే జరుగుతాయని ఆయన చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై ప్రభుత్వ అణచివేత చర్యలను ఆయన ఖండించారు. కేంద్రం సానుకూలంగా ప్రతిస్పందించిందని రాష్ట్రానికి చెందిన తెలంగాణ మంత్రులు చేసిన ప్రకటనపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఆ విషయం వారినే అడగాలని, కేంద్రం నుంచి తమకు స్పష్టమైన లేఖను తెస్తే తమకు అభ్యంతరమేమీ లేదని ఆయన అన్నారు. ఎల్లుండి తెలంగాణ బంద్ ను కూడా ప్రశాంతంగా పాటించాలని ఆయన ప్రజలను కోరారు. విద్యార్థులపై, ఆందోళనకారులపై కేసులు పెట్టి హింసించినంత మాత్రాన ఉద్యమం ఆగిపోదని ఆయన అన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications