పోరు తెలంగాణ: 30న జెఎసి బంద్

కాగా, విద్యార్థుల సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి) వచ్చే ఏడాది 3వ తేదీన మహాగర్జన చేపట్టాలని నిర్ణయించింది. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్ర్స్ కళాశాల వద్ద దాదాపు 5 లక్షల మందితో మహా గర్జన సదస్సు నిర్వహించాలని జెఎసి నిర్ణయించింది. అయితే దీనికి అనుమతి లేదని పోలీసు అధికారులు చెప్పారు. ఎవరూ హైదరాబాద్ రావద్దని సూచించారు. ఉస్మానియాలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఆదివారం పలువురు రాజకీయ నాయకులు పరామర్శించారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications