మొయిలీతో తెలంగాణ మంత్రుల భేటీ

రాష్ట్ర విభజనపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటన అనంతరం సంభవించిన పరిణామాలపై తెలంగాణ మంత్రులు మొయిలీకి వివరించారు. తమకు సంతృప్తికరమైన ప్రకటన వచ్చే వరకు తమ రాజీనామాలను ఉపసంహరించుకోబోమని మంత్రి జూపల్లి కృష్ణారావు అంతకు ముందు మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమకు ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన హామీతో సంతృప్తి చెందామని, రాజీనామాల ఉపసంహరణపై ఆలోచన చేస్తున్నామని వచ్చిన వార్తల్లో నిజం లేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని ఆయన అన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications