వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యుపి రైలు ప్రమాదాల్లో పది మంది మృతి
సీతామారహీ లివాచీ ఎక్స్ ప్రెస్ రైలు మగధ ఎక్స్ ప్రెసు రైలును ఢీకొన్న సంఘటన కూడా ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లిచావీ రైలు డ్రైవర్ గాయపడ్డాడు. మరో సంఘటనలో సరయూ ఎక్ర్ ప్రెస్ రైలు ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏ విధమైన ప్రాణ నష్టం సంభవించేలదు. ఈ మూడు ప్రమాదాల వల్ల ఢిల్లీ - కాన్పూరుల మధ్య నడిచే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
Comments
Story first published: Saturday, January 2, 2010, 15:09 [IST]