మీడియా ఇష్టారాజ్యం మంచిది కాదు: వీరప్ప మొయిలీ

వార్తా కథనాల ప్రసారం విషయంలో మీడియా సంయమనం పాటించాలని ఆయన కోరారు. మీడియా స్వార్థపూరితంగా, బాధ్యతారహితంగా విధ్వంసాలకు దారి తీసే విధంగా వ్యవహరించవద్దని ఆయన సూచించారు.నిరాధారమైన వార్తలను ఆధారం చేసుకుని సంచలనం సృష్టించడం మంచిది కాదని ఆయన అన్నారు. కీలకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు. రాష్టంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం సరైంది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications