వార్తాకథనం ప్రసారం వెనక కుట్ర: రిలయన్స్

టీవీ 5 కథనం ప్రసారమై నిమిషాల్లోనే ప్రణాళికాబద్దందా తమ సంస్థలపై దాడులు జరిగాయని చెప్పింది. ప్రణాళికాబద్దంగానే తమ సంస్థలపై, సిబ్బందిపై దాడులు జరిగాయని ఆరోపించింది. ఆ టీవీ చానెల్ పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమపై చేసిన కుట్ర వెనక దాగి ఉన్నవారిని న్యాయస్థానం ముందుకు తేవాలని రిలయన్స్ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడులు పెట్టిన తమపై టీవీ 5 పాత్రికేయ విలువలను గాలికి వదిలేసి విషప్రచారానికి ఒడిగట్టిందని విమర్శించింది.












Click it and Unblock the Notifications