వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖ జిల్లాలో పురంధేశ్వరి బిజీ షెడ్యూల్
సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాకుళం జిల్లా రాజాం వెళ్లి గ్రంధి మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొంటారు. శని, ఆదివారాలు ఎంవీపీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో వుంటారు. వెయ్యి కోట్ల రూపాయల చెత్త కుంభకోణంపై కూడా ఆమె ప్రజాప్రతినిధులతో చర్చించే అవకాశముంది.
Comments
Story first published: Friday, January 8, 2010, 15:37 [IST]