వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ జిల్లాలో పురంధేశ్వరి బిజీ షెడ్యూల్

By Santaram
|
Google Oneindia TeluguNews

Purandeswari
విశాఖపట్నం: కేంద్ర మంత్రి, విశాఖపట్నం ఎంపీ పురంధేశ్వరి శుక్రవారం నగరానికి వచ్చారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఉదయం పదిన్నరకు విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం తగరపువలస వెళ్లి కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాకుళం జిల్లా రాజాం వెళ్లి గ్రంధి మల్లికార్జునరావు ఇంజనీరింగ్‌ కాలేజీ కార్యక్రమంలో పాల్గొంటారు. శని, ఆదివారాలు ఎంవీపీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో వుంటారు. వెయ్యి కోట్ల రూపాయల చెత్త కుంభకోణంపై కూడా ఆమె ప్రజాప్రతినిధులతో చర్చించే అవకాశముంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X