వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాంపల్లి కోర్టులో వంశీచందర్ రెడ్డి హాజరు
వంశీచందర్ రెడ్డి ఏ ప్రాతిపదికన మెసేజ్ పంపాడనే విషయంపై సిఐడి పోలీసులు విచారణ జరిపారు. ఆయనపై పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. ఇందులో హైదరాబాదులోని సైదాబాదులో దాడి చేసిన సంఘటనకు సంబంధించిన కేసు కూడా ఉంది. రిలయన్స్ పై దాడుల కేసుల్లో పోలీసులు పలువురిని తమంత తాముగా అరెస్టు చేసి కేసులు పెడుతున్నారు. తాజాగా గుంటూరు కాంగ్రెసు నాయకుడు కూచిపూడి సాంబశివరావును సోమవారం అరెస్టు చేశారు. మాజీ మంత్రి మారెప్పపై కర్నూలులో కేసు నమోదు చేశారు.
Comments
Story first published: Monday, January 11, 2010, 11:20 [IST]