దుబాయ్ లో ఇద్దరు కరీంనగర్ వాసులు మృతి

మృతదేహాలను స్వస్థలాలకు తేవడానికి సాయం చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి మరణానికి సంబంధించిన సమాచారాన్ని అక్కడి సంస్థ ఇక్కడికి చేరవేసింది. దుబాయ్ లో కరీంనగర్ జిల్లాకు చెందిన కూలీలు చాలా మంది పనిచేస్తున్నారు. వారి దుస్థితి పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వివిధ రాజకీయ పార్టీలు మొర పెట్టుకుంటూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications