వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దుబాయ్ లో ఇద్దరు కరీంనగర్ వాసులు మృతి
మృతదేహాలను స్వస్థలాలకు తేవడానికి సాయం చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి మరణానికి సంబంధించిన సమాచారాన్ని అక్కడి సంస్థ ఇక్కడికి చేరవేసింది. దుబాయ్ లో కరీంనగర్ జిల్లాకు చెందిన కూలీలు చాలా మంది పనిచేస్తున్నారు. వారి దుస్థితి పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వివిధ రాజకీయ పార్టీలు మొర పెట్టుకుంటూనే ఉన్నాయి.
Story first published: Tuesday, January 12, 2010, 11:31 [IST]