వరంగల్ లో ఉండవల్లి, కావూరి దిష్టిబొమ్మల దగ్ధం

సీపీఐ నగర కమిటీ సోమ వారం నగరంలోని హెడ్ పోస్టాఫీస్ సెంటర్లో కాంగ్రెస్ ఎంపీలు ఉండవల్లి అరుణ్కుమార్, కావూరి సాంబశివరావుల దిష్టిబొమ్మలను దహనం చేసింది. ఉండవల్లి, కావూరికి పిచ్చి పట్టిందని, తెలంగాణ ప్రజల మనోభావాలను కించ పరిచే విధంగా మాట్లాడితే ఖబడ్దార్ అంటూ కార్య కర్తలు నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications