వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై ఒకే మాట కావాలి: అభిషేక్ మను సంఘ్వీ
సంప్రదింపుల ద్వారానే ఏకాభిప్రాయం ఏర్పడాల్సి ఉంటుందని తాము చెబుతున్నామని, చర్చల ప్రక్రియ లేకుండా ఏకాభిప్రాయం సాధ్యం కాదని, అరకొర చర్చలు ఏకాభిప్రాయానికి సరిపోవని ఆయన అన్నారు. ఏకాభిప్రాయమంటే కూర్చున్న ప్రతి ఒక్కరూ అంగీకరించాలని కాదని, ఎక్కువ మంది ఆమోదం తెలపాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఎక్కువ మంది తెలంగాణ కావాలనో, వద్దనో చెప్పాలని ఆయన అన్నారు.
Comments
Story first published: Tuesday, January 12, 2010, 8:40 [IST]