కృష్ణా నుంచి గోదావరికి తరలిపోయిన పందెం కోళ్ళు

భారీ వాహనాల సమూహాలతోపాటు లక్షలాది రూపాయలతో ఈ పందాలకు తరలివెళ్ళారు. జిల్లాలో కోడిపందాలకు నూజివీడు ప్రాంతం ప్రసిద్ధి కాగా జిల్లా ఎస్పీ రామ కృష్ణయ్య కోడిపందాలు వేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిక చేశారు. ఇదే సందర్భంలో నూజివీడు ఎఎస్పీ రాజకుమారి ఈ విషయంలో తీవ్రంగా స్పందించి కోడిపందాల వేసేవారి కదలికలు సైతం కనిపెడుతూ అటువారిపై చర్యలకు సిద్ధంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications