వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
23న లక్షమందితో నర్సంపేటలో తెలంగాణ సభ
అనంతరం దీక్షలనుద్దేశించి జేఏసీ నాయకులు శ్రీనివాస్, సాంబరాతి మల్లేశం, గుంటి రాంచందర్, జగదీశ్వర్ ప్రసంగించారు. తేజావత్ వాసునాయక్, కొమ్ము రమేష్యాదవ్, రాజు, సర్దార్, లకయ్య, జనగాం కుమారస్వామి పాల్గొన్నారు. ఇటుకాలపెల్లిలో జేఏసీ కన్వీనర్ జమాండ్ల చంద్రమౌళి ఆధ్వర్యంలో గ్రామస్తులు రోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన చేసి, రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాది రహీమొద్దీన్, సర్పంచ్ బానోతు కిషన్, ఎంపీటీసీ సభ్యుడు భూక్య వీరన్న, ఆరెల్లి వేణు, చిగురు సాంబయ్య, సంపత్, స్వామి, చంద్రయ్య, అజయ్బాబు, రమేష్, పుల్లయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Story first published: Friday, January 15, 2010, 10:03 [IST]