'మోహన్ బాబును ఎందుకు వదిలారు?'

కాగా, తెలంగాణ నాయకులపై కేసులు పెడుతుండడాన్ని కాంగ్రెసు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ కూడా తప్పు పట్టారు. ప్రజలను రెచ్చగొట్టడానికే తెలంగాణ నాయకులపై కేసులు పెడుతున్నారని ఆయన నిజామాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ నాయకులపై కేసులు పెడుతూ ఆంధ్ర నాయకులను వదిలేస్తూ ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. కవితపై ఈ నెల 12వ తేదీననే బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ విషయాన్ని శుక్రవారం వరకు బయటకు రాకుండా చూశారు.












Click it and Unblock the Notifications