మూడో రోజుకు చేరిన జెఎసి దీక్షలు

తెలంగాణ వస్తేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని జెఎసి కన్వీనర్ కోదండరామ్ అన్నారు. సింగరేణి తాడిచర్ల కాంట్రాక్టుపై ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ స్థలాన్ని యాజమాన్యానికే అప్పగించాలని ఆయన కోరారు. తెలంగాణలో దళితుల వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు కోనేరు రంగారావు కమిటీ తేల్చిందని బిజెపి సీనియర్ విద్యాసాగర్ అన్నారు. తెలంగాణ వస్తేనే ఆ భూములను రక్షించుకోగలుగుతామని అన్నారు.












Click it and Unblock the Notifications