రాజీనామాలు చేయాల్సిందే: మధు యాష్కీ

తెలంగాణ కోసం తాము ఈ నెల 20వ తేదీన గానీ 21వ తేదీన గానీ ఢిల్లీ వెళ్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్దిష్ట కాలపరిమితితో కూడా స్పష్టమైన ప్రకటన వెలువరించాలని తాము కేంద్రాన్ని కోరుతామని ఆయన చెప్పారు. ఈ నెల 28వ తేదీలోగా కేంద్రం నుంచి ప్రకటన చేయాలని, లేకుంటే రాజీనామాల ఆమోదానికి పట్టుబట్టాలని జెఎసి తీసుకున్న నిర్ణయానికి ప్రజాప్రతినిధులంతా కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications