వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వేణుగోపాల్ రెడ్డి మృతదేహం స్వగ్రామానికి తరలింపు
అంతకు ముందు వేణుగోపాల్ రెడ్డి మృతదేహాన్ని గన్ పార్క్ కు తీసుకెళ్ళడానికి విద్యార్ధులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాళ్ళు రువ్విన విద్యార్ధులపై లాఠీ చార్జి చేశారు. ఈ సంఘటనలో 12మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను గాంధీ, దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రులకు తరలించారు.
Comments
Story first published: Wednesday, January 20, 2010, 16:38 [IST]