విశాఖ జిల్లాలో పుట్టి మునిగి ఇద్దరు దుర్మరణం

ఇద్దరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, గల్లంతయిన మరో ఆరుగురి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అమ్మంపేటకు చెందిన రెండు కుటుంబాలు జాతరకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తున్నది. ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.












Click it and Unblock the Notifications