వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేవిడ్ రాజు హత్య కేసు మిస్టరీ ఈ సాయంత్రమే

By Santaram
|
Google Oneindia TeluguNews

David Raju
మహబూబ్‌ నగర్‌: కేఏ పాల్‌ సోదరుడు కె.డేవిడ్‌ రాజుది సహజ మరణం కాదని, హత్యేనని జిల్లా ఎస్పీ సుధీర్‌ బాబు సోమవారం ఇక్కడ తెలిపారు. నాలుగు బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని, కేసు దర్యాప్తులో పురోగతి సాధించామని ఆయన తెలిపారు. ఈ రోజు సాయంత్రం డేవిడ్‌రాజు హత్యకేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. డేవిడ్‌రాజు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డిపల్లి వద్ద ఏడో నెంబర్‌ జాతీయరహదారి పక్కన అనుమానాస్పదంగా మృతి చెందిన డేవిడ్‌రాజు మృతదేహాన్ని పోలీసులు శనివారం రాత్రి కనుగొన్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X