ముస్లిం రిజర్వేషన్లను కొట్టేసిన హైకోర్టు

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికలకు ముందు ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా తాను అధికారంలోకి రాగానే ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు. దీనిపై కొంత మంది హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు రిజర్వేషన్లను కొట్టేసింది. దాంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. దీంతో ముస్లింల రిజర్వేషన్లను 4 శాతానికి తగ్గిస్తూ ఒబిసిల కింద రిజర్వేషన్లు కల్పించారు. దాన్ని కూడా హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై సోమవారం హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications