వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిత్తూరు: పెళ్ళి బృందం లారీబోల్తా 8 మంది మృతి
ఈ పెళ్ళి బృందం చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక గ్రామంలో రాత్రి జరిగిన పెళ్ళి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతుల్లో 10 ఏళ్ళ బాలిక, మహిళ ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో స్ధానికులు పోలీసులకు సహకరిస్తున్నారు.
Comments
Story first published: Thursday, February 18, 2010, 10:29 [IST]