వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిత్తూరు: పెళ్ళి బృందం లారీబోల్తా 8 మంది మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Chittoor Dist
చిత్తూరు: చిత్తూరు జిల్లా కార్వేటి నగర్‌ మండలం చిన్నకనుమపల్లి వద్ద ఈ రోజు ఉదయం పెళ్లి బృందంతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతులు తమిళనాడుకు చెందిన పుత్తూరు వాసులు.

ఈ పెళ్ళి బృందం చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక గ్రామంలో రాత్రి జరిగిన పెళ్ళి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతుల్లో 10 ఏళ్ళ బాలిక, మహిళ ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో స్ధానికులు పోలీసులకు సహకరిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X