చిత్తూరు: పెళ్ళి బృందం లారీబోల్తా 8 మంది మృతి

ఈ పెళ్ళి బృందం చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక గ్రామంలో రాత్రి జరిగిన పెళ్ళి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతుల్లో 10 ఏళ్ళ బాలిక, మహిళ ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో స్ధానికులు పోలీసులకు సహకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications