చిత్తూరు: పెళ్ళి బృందం లారీబోల్తా 8 మంది మృతి

Chittoor Dist
చిత్తూరు: చిత్తూరు జిల్లా కార్వేటి నగర్‌ మండలం చిన్నకనుమపల్లి వద్ద ఈ రోజు ఉదయం పెళ్లి బృందంతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతులు తమిళనాడుకు చెందిన పుత్తూరు వాసులు.

ఈ పెళ్ళి బృందం చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక గ్రామంలో రాత్రి జరిగిన పెళ్ళి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతుల్లో 10 ఏళ్ళ బాలిక, మహిళ ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో స్ధానికులు పోలీసులకు సహకరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+