వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాజకీయాల్లో ఉండను: లగడపాటి
సమైక్యాంధ్ర తరఫున రాజగోపాల్ నాయకత్వం వస్తున్నారు. అనంతపురంలో నేడు జరుగనున్న సమైక్యాంధ్ర సదస్సుకు హాజరు కావద్దని తెలంగాణ వాదులు రాజగోపాల్ ను హెచ్చరించారు. గతంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో రాజగోపాల్ మీద తెలంగాణ వాదులు దాడి చేశారు.
Comments
Story first published: Thursday, February 18, 2010, 11:07 [IST]