జైపూర్ వన్డేకు తీవ్రవాదుల ప్రమాదం

Maoists
జైపూర్‌: జైపూర్‌ వన్డేకు తీవ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఇంటలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. దాంతో స్టేడియం వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. జైపూర్‌కు వెళ్లే అన్ని రహదారుల్లోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ నెల 21న భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది. ఈనెల 19 లేదా 20 న ఉభయ దేశాల జట్లు ఇక్కడికి చేరుకోవచ్చు. వారు బసచేసే హోటళ్ళ వద్ద కూడా భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+