నిత్యానంద స్వామికి ఆ చానల్ 50 కోట్లు అడిగిందా?

నిత్యానంద స్వామి ఎక్కడికీ పారిపోలేదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ముఖ్య భక్తులైన 4 వేల మందితో ఆయన కుంభమేళాకు వెళ్ళారని లాయర్ శ్రీధర్ చెప్పారు. ఆ వీడియోలో స్వామిని మార్ఫింగ్ ద్వారా చూపారని మొదట చెప్పిన శ్రీధర్ తర్వాత ఆశ్రమంలో ఉంటున్న వారి మధ్య రాజకీయాలు స్వామి వీడియో లీక్ కావడానికి కారణం కావచ్చని చెప్పడం గమనార్హం. ఆ టీవీ చానల్ ఆశ చూపిన డబ్బు కోసం కొందరు ఆశ్రమవాసులు కుమ్మక్కు అయి, ఆ వీడియో తీసి ఆ చానల్ కు అందించి ఉండవచ్చని న్యాయవాది చెప్పడం మరో విశేషం. నిత్యానంద స్వామి-రంజిత ఎఫైర్ ను న్యాయవాది చెప్పకనే చెప్పినట్టయింది.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications