8న తిరుపతిలో సమైక్యాంధ్ర మేధావుల సదస్సు

సమైక్యాంధ్ర ప్రదేశ్ను కోరుకునేవారంతా ఈ కమిటీని ఆహ్వానించి అభివృద్ధి, వెనుకబాటు తనంపై నివేదికను సమర్పించాలనే ఉద్ధేశంతో సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితిని నూతనంగా ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. దీనికి ప్రధాన కార్యదర్శిగా ఎన్ రాజారెడ్డి, అధ్యక్షుడిగా ఎన్.శ్రీహరి, ఉత్తరాంధ్ర కన్వీనర్గా కాంతారావు వ్యవహరిస్తారు. సమైక్యాంధ్రను కోరుకునే అన్ని జిల్లాల నాయకులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యార్థులు, కార్మికులు సదస్సుకు హాజరవ్వాలని కోరారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications