విశాఖ-విజయవాడ-షిర్డి మధ్య ప్రత్యేక రైళ్ళు
ఈ రైలు విజయవాడ ఉదయం 11.35 గంటలకు, సికింద్రాబాద్ సాయంత్రం 06.10 గంటలకు, సాయినగర్ (షిర్డీ)కి మరుసటి రోజు ఉదయం 11.00 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సాయినగర్ (షిర్డీ)-విశాఖపట్నం (నెంబరు 0868) ప్రత్యేక రైలు ఈనెల 11, 14, 18, 21, 25, 28, ఏప్రిల్ 1, 4, 8, 11, 15, 18, 22, 25, 29వ తేదీల్లో(ప్రతీ గురు, ఆదివారాలు) సాయినగర్ లో సాయంత్రం 06.20 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్ కు మరుసటి రోజు ఉదయం 09.45కి, విజయవాడకు సాయంత్రం 04.00 గంటలకు, విశాఖపట్నం రాత్రి 10.45 గంటలకు చేరుతుందని పౌరసరఫరాల అధికారి పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Story first published: Thursday, March 11, 2010, 8:40 [IST]