నిత్యానంద ఎక్కడన్నది సస్పెన్స్

కుంభమేళా పూర్తయిన తరువాత ఒక వారంలోగా వచ్చేస్తానని ఈటీవీ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యానంద తెలిపారు. ఈ ముఖాముఖి శనివారం రాత్రి ప్రసారమైంది. ఆశ్రమంలో భక్తులు ఇచ్చిన విరాళాలకు అన్ని రికార్డులు ఉన్నాయని, భూవివాదాలు ఏమీ లేవని స్పష్టీకరించారు. ముగ్గురు భక్తులు ఆశ్రమానికి ఇచ్చిన దానంలో చట్టబద్ధత ఉందని వివరించారు. ఈ ఆరోపణలొక గుణపాఠమని, ఇకపై జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఈటీవీ కన్నడ ఛానల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications