అమితాబ్ కు దూరం: కాంగ్రెసు ఆదేశం

కాంగ్రెసు తీరును ఎన్సీపి నాయకులు తేలిగ్గా కొట్టేయగా, అమితాబ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంతృప్తికి గురయ్యారు. ఈ స్థితిలో అమితాబ్ కు దూరంగా ఉండాలని కాంగ్రెసు అధిష్టానం ముఖ్యమంత్రి చవాన్ ను ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ కు అమితాబ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. దీంతో అమితాబ్ కు దూరంగా ఉండాలనేది కాంగ్రెసు వర్గాల అభిప్రాయం. అమితాబ్ స్వేచ్ఛను అరికట్టడం తమ ఉద్దేశం కాదని, గుజరాత్ అల్లర్లకు కారణమైన మోడీతో కలిసి పనిచేస్తున్న వ్యక్తిని తమ అధికార కార్యక్రమాలకు అహ్వానించాలా, వద్దా అనేది తమకు సంబంధించిన వ్యవహారమని కాంగ్రెసు వర్గాలంటున్నాయి.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications