ఓదార్పు యాత్రపై సోనియాకు జగన్ లేఖ

పార్టీ అనుమతి లేకపోతే కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్ తో సహకరించడం ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో జగన్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, జగన్ రాష్ట్ర పర్యటనకు పార్టీ అనుమతి అవసరం లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఇదివరకే చెప్పారు. ఆ యాత్ర జగన్ వ్యక్తిగతమని, పార్టీతో దానికి సంబంధం లేదని ఆయన చెప్పారు. జగన్ పర్యటనను రాజకీయం చేయవద్దని కూడా ఆయన కోరారు. అయితే, జగన్ ఓదార్పు యాత్రకు సీనియర్ల నుంచి ఏ మాత్రం సహకారం లేదు. చాలా మంది సీనియర్ నాయకులు మౌనంగా ఉన్నప్పటికీ ఆ యాత్ర జరగకుండా చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications