హైదరాబాద్ ప్రశాంతంగానే ఉంది: చిదంబరం
ప్రస్తుతం హైదరాబాదులోని ప్రశాంత వాతావరణం నెలకొంటోందని ఆయన చెప్పారు.ముంబై దాడి కేసులో ఉగ్రవాది కసబ్ పై ప్రత్యేక కోర్టులో వాదోపవాదాలు ముగిశాయని, ఈ కేసులో 650 మంది సాక్షులను కోర్టు విచారించిందని ఆయన చెప్పారు.
Story first published: Wednesday, March 31, 2010, 17:22 [IST]