వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ అర్థరాత్రి నుంచి పెట్రో ధరల పెంపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Petrol, diesel rates to rise up
న్యూఢిల్లీ: బుధవారం రాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 50 పైసల చొప్పున పెరుగుతున్నాయి. శుద్ధి చేసిన యూరో - 4 పెట్రోల్, డీజిల్ సరఫరా అయ్యే 13 ప్రధాన నగరాల్లో ఈ ధరలు పెరుగుతున్నట్లు ప్రభుత్వాధికారులు చెప్పారు. గురువారం నుంచి యూరో - 4 పెట్రోల్, డీజిల్ లను సరఫరా చేస్తున్నారు.

ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా, చెన్నై, హైదరాబాద్, బెంగళూర్, లక్నో, కాన్పూర్, ఆగ్రా, సూరత్, అహ్మదాబాద్, పూణె, షోలాపూర్ వంటి నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. స్థానిక పన్నులను బట్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో నగరానికి నగరానికి తేడా ఉంటుంది. ఐదారు నెలల్లో యూరో - 3 పెట్రోల్, డీజిల్ సరఫరాను ఐదారు నెలల్లో ఆపేస్తూ పోతారు. పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం ఆమోద ముద్ర వేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X