తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: నాగం
కాగా, తెలంగాణ న్యాయవాదులపై దాడి కేసులో అరెస్టయిన తెలుగుదేశం కార్పొరేటర్లకు బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ధరల పెరుగుదలపై హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగిన ధర్నాలో నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని అడ్డుకోవడానికి తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నించారు. ఈ సందర్భంలో తెలంగాణ న్యాయవాదులపై దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి తెలంగాణ కార్పొరేటర్లు కొందరిపై కేసు నమోదైంది.
నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం తెలంగాణ శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్ nagam janardhan reddy telugudesam telangana srikrishna committee hyderabad
Story first published: Wednesday, March 31, 2010, 17:25 [IST]