వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మావోయిస్టులు పిరికిపందలు: చిదంబరం
ఇలా ఉండగా ఒడిషాలో మావోయిస్టుల మందుపాతరకు ఐదుగురు జవాన్లు బలయ్యారు. కొరాపుట్ జిల్లా బాయ్పారిగూడ ప్రాంతంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మందుపాతర పేలుడు ధాటికి జవాన్లను తీసుకెళుతున్న వాహనం ఎగిరిపడింది. భద్రతా సిబ్బంది కొరాట్పుట్ నుంచి మల్కన్గిరి వెళుతుండగా మావోయిస్టులు ఈ దురాగతానికి ఒడిగట్టారు. అదనపు బలగాలను సంఘటనా స్థలానికి తరలించి మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ప్రాంతంలో చాలా కాలంగా మావోయిస్టులకు పోలీసులకు, కేంద్ర భద్రతా దళాలకు మధ్య ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Story first published: Sunday, April 4, 2010, 14:49 [IST]