గుంటూరులో పొగాకు రైతుల ఆందోళన

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమకు నాసిరకం విత్తనాలు సరఫరా చేశారని రైతులు పేర్కొన్నారు. దాంతో పంట దిగుబడి తగ్గి రైతులు నష్టాల్లో కూరుకుపోయారని, కనీసం పెట్టుబడులు అయినా రావాలని వారు కోరుతున్నారు.
టుబాకో బోర్డు ఛైర్మన్ తమతో చర్చలు జరిపి హామీ ఇచ్చేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. గతంలో కూడా గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రితో తమ సమస్యను చెప్పామని, తమకు సహాయం చేస్తామని హామీ ఇచ్చానట్లు పేర్కొన్నారు. పది రోజుల్లో గిట్టుబాటు ధర కల్పించని పక్షంలో హైదరాబాద్లో ముఖ్యమంత్రి రోశయ్య వద్దకు వెళతామని రైతులు పేర్కొన్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications