వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిశీలించాకే థరూర్ పై చర్యలు: పిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
వాషింగ్టన్: చెప్పుడు మాటలపై విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి శశి థరూర్ పై చర్యలు తీసుకోలేమని, అన్ని వాస్తవాలను పరిశీలించిన తర్వాతే అవసరమైతే చర్యలు తీసుకుంటామని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. ఐపియల్ కొచ్చి ఫ్రాంచైజీ వివాదంపై ఆయన బుధవారం ప్రతిస్పందించారు. థరూర్ పై ఆరోపణలు గురించి తాను విన్నానని, నిజాలేమిటో తన వద్ద లేవని ఆయన మీడియా సమావేశంలో అన్నారు.

తాను ఢిల్లీ వెళ్లిన తర్వాత అన్ని విషయాలు పరిశీలిస్తానని, చర్య తీసుకోవడం అవసరమైతే తగిన పద్ధతిని అనుసరించాల్సి ఉఁటుందని ఆయన చెప్పారు. పత్రికల్లో వచ్చిన కథనాలను బట్టి తాను చర్యలు తీసుకోలేనని ఆయన అన్నారు. సునంద పుష్కర్ కు కొచ్చి ఫ్రాంచైజీలో ఉచితంగా 70 శాతం ఈక్విటీని శశి థరూర్ డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X