వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ లోఆత్మాహుతి దాడి: 8 మంది మృతి
క్వెట్టాలో భద్రత సరిగా లేదు. ఆల్ - ఖైదా, తాలిబాన్ ల నుంచి ముప్పు ఉన్నప్పటికీ సరైన భద్రతా ఏర్పాట్లు లేవు. షియాలపై దాడి జరగడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా దాడులు జరిగాయి. సున్నీ, షియాల మధ్య క్వెట్టాలో తీవ్ర విభేదాలున్నాయి. దీంతో ఘర్షణలు జరుగుతున్నాయి.
Comments
Story first published: Friday, April 16, 2010, 15:51 [IST]